Friday, March 14, 2025
ads

వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సూర్యాపేట జిల్లా రైతుల కన్నీటి వ్యథ

సత్యమేవజయతే

వ్యవసాయ శాఖ అధికారుల రైతులకు అవగాహన కల్పించకపోవడంవల్లే గుడ్డిగా నమ్మిన రైతులు ఎ విత్తనాన్ని పడితే అది వేయడం వల్లే ఇలా జరుగుతుంది.

సూర్యాపేట, జిల్లాలో నకిలీ వరి విత్తనాలు కొని నిలువునా మోసపోయిన అన్నదాతలు

తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైన రైతులు
చివ్వెంల, పెన్ పహాడ్, సూర్యాపేట, మోతే మాండలాల్లో పెద్ద ఎత్తున మోసపోయిన రైతులు

సత్యమేవ జయతే- సూర్యాపేట

గ్రామాల్లో తిరిగి దిగుబడి ఎక్కువగా వస్తుందని నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటగట్టిన ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు

మాములుగా నాటు వేసిన 90 రోజుల్లో వరి ఈని, వరి కంకులు బయటికి వస్తాయి.. కానీ ఈ నకిలీ విత్తనాల వల్ల 45 రోజుల్లోనే వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తాలులుగా మారిపోయిందని కన్నీటి పర్యంతం
అన్నదాతలు

తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న రైతులు…

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments