సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా..
గిరి గేట్ పల్లి కోటంగుంట తండా రైతులకు సర్వే చేయించారు ఎన్నో ఏళ్లుగా కబ్జాల ఉంటూ వారికి ఆన్లైన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మా యొక్క భూములు ఆన్ లైన్ అయిందని కొట్టం గుట్ట తండా రైతులు తెలిపారు మంగళవారం ఉదయం కలెక్టర్ ను అడిషనల్ కలెక్టర్ ను ఆర్డిఓను కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క భూమిని మా వెంట ఉండి ఎంతో కష్టపడి రాత్రి అంతా పగలనక శ్రద్ధచూపిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సామ రామచంద్రారెడ్డి శాలువాతో సన్మానం చేశారు మాకు భూములు అయినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు..