సత్యమేవ జయతే – వికారాబాద్ జిల్లా
వికారాబాద్ మండలం ధన్నారం లో భూ భారతి రెవిన్యూ సదస్సు జరుగుతుంది.రైతులు భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకొవాలి అన్నారు. ఆర్ ఓ ఆర్ చట్టం అమలులో కి వచ్చింది అని తహసీల్దార్ లక్ష్మి నారాయణ తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగయ్య. ఆర్ ఐ నరేష్ సిబ్బంది కృష్ణ సుదర్శన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..