తెలంగాణా ఉద్యమకారుడు మంచన్ పల్లి సురేష్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్..
కి. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా….. వికారాబాద్ పట్టణం ఆలంపల్లి కి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మంచన్ పల్లి సురేష్ అనారోగ్య కారణంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.
సోమవారం వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపాల్ అశోక్ విజయ్ కుమార్ పాల్గొన్నారు..