Saturday, June 7, 2025
ads
Homeఅనంతపురంఅలంపల్లి దర్గాలో రంజాన్ వేడుకలలో పాల్గొన్న స్పీకర్...

అలంపల్లి దర్గాలో రంజాన్ వేడుకలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

అలంపల్లి దర్గాలో రంజాన్ వేడుకలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

.. సత్య మేవ జయతే వికారాబాద్ జిల్లా
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా వికారాబాద్ పట్టణం పరిధిలోని ఆలంపల్లి ఆలం షాహి దర్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ పండుగను జరుపుకోవడం సంతోషగా ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమం లో వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి రమేష్ ముస్లిమ్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments