Friday, March 14, 2025
ads
Homeతెలంగాణనూతన సేవలను సద్వినియోగం చేసుకోండి ఈడీఎం ఉదయ్ కుమార్

నూతన సేవలను సద్వినియోగం చేసుకోండి ఈడీఎం ఉదయ్ కుమార్

మీసేవలో నూతన రేషన్ కార్డు,యూడీఐడీ వచ్చిన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఈడీఎం ఉదయ్ కుమార్ అన్నారు.మంగళవారం ఈడీఎం మేనేజర్ ప్రదీప్ తో కలసి నారాయణఖేడ్ పట్టణంలోని మీసేవ కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీసేవ నిర్వాహకులు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని,నిర్ణీత ధర తీసుకోవాలన్నారు.వేసవి కాలం రానందున వినియోగదారుల కోసం మంచినీటి సౌకర్యం కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. నూతనంగా వచ్చిన రేషన్ కార్డు, యూడీఐడీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments