Saturday, June 7, 2025
ads
HomeUncategorizedజమ్మూ కాశ్మీర్ లో మరోసారి డ్రోన్లతో కాల్పుల మోత..

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి డ్రోన్లతో కాల్పుల మోత..

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి డ్రోన్లతో కాల్పుల మోత..

జమ్మూ సరిహద్దులోకి వస్తున్న పాకిస్థాన్ డ్రోన్స్

జమ్మూ సరిహద్దులో పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయన్న: సీఎం ఒమర్ అబ్దుల్లా

జమ్మూ, శ్రీనగర్ లో మరోసారి బ్లాక్ అవుట్ ప్రకటించిన భద్రత బలగాలు..

భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన అనంతరం జమ్మూపైకీ పాకిస్తాన్ డ్రోన్లు..

సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటనతో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితి..

కాల్పుల ఒప్పందం సమాచార లోపం వల్ల డ్రోన్లను పంపించి ఉంటారంటున్న పాక్ మీడియా..

పాకిస్తాన్ ను అంత ఈజీగా నమ్మోద్దంటున్న విశ్లేషకులు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments