Saturday, June 7, 2025
ads
Homeఆరోగ్యంఏప్రిల్ 1 తేదీ వరకు మాత్రమే చివరి రోజు...

ఏప్రిల్ 1 తేదీ వరకు మాత్రమే చివరి రోజు కావడంతో ఆధార్ కేంద్రానికి భారీగా క్యూ కడుతున్న జనాలు

ఏప్రిల్ 1 తేదీ వరకు మాత్రమే చివరి రోజు కావడంతో ఆధార్ కేంద్రానికి భారీగా క్యూ కడుతున్న జనాలు

సత్యమేవ జయతే- కొండాపూర్
కొండాపూర్ మండల కేంద్రంలో ఈనెల 17వ తేదీన కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి FINO PAYMENTS BANK ముందు నిర్వహించినటువంటి ఆధార్ కేంద్రం ఏప్రిల్ ఒకటి తేదీ చివరి తేదీ కావడంతో ఆధార్ కేంద్రానికి జనాలు భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. చిన్నపిల్లల ఆధార్ కార్డులు మొబైల్ నెంబర్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్లు ఫోటో అప్డేట్లు, ఫోన్ నెంబర్లు అప్డేట్లు వంటి అనేక రకాల సేవలు అందించడంతో ఇన్ని రోజులు మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజల ఆధార్ కార్డులలో ఉన్నటువంటి తప్పులను ఈ నెల 17వ తేదీ నుంచి ఏర్పాటు చేసిన క్యాంపులో చాలామంది తమ ఆధార్ కార్డుల లోని తప్పులను బ్యాంకులో సేవలు అందిస్తున్న ఆధారు కేంద్రం నందు సరిచేసుకుని సంబర పడుతున్నారు, ఎన్ని రోజులు సదాశివపేట సంగారెడ్డి పట్టణాలు తిరిగి నాకు కూడా అప్డేట్లు కావడం కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని ఇక్కడ ఆదర్శవ కేంద్రం ఏర్పాటు చేయడం వలన చాలా మేలు జరిగిందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కొండాపూర్ మండల కేంద్రంలో ఆధార్ అప్డేట్లు చేసుకోలేని వారు ఉంటే వెంటనే FINO PAYMENTS BANK నందు ఆధార్ సేవ కేంద్రంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సంగారెడ్డి రీజినల్ మేనేజర్ రవీందర్ తెలిపారు.

FINO PAYMENTS BANK కొండాపూర్ బ్రాంచ్ నందు గోల్డ్ లోన్లు వెహికల్ ఇన్సూరెన్స్ లు ప్రారంభం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న వారు తమ బ్యాంకులో గోల్డ్ లోన్లు కూడా ఇస్తున్నామని గోల్డ్ లోన్లు కావాలనుకునే వారు బ్రాంచ్ని సంప్రదించగలరని అదేవిధంగా కారు ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ లు కూడా చేస్తున్నామని బ్యాంకు నిర్వాహకుడు జే భాస్కర్ తెలిపారు. అదేవిధంగా FINO PAYMENTS BANK కొండాపూర్ బ్రాంచ్ నందు స్టూడెంట్ అకౌంట్లు 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా అకౌంట్లు పాస్బుక్కులు ఏటీఎంలో కూడా ఇస్తున్నామని పీఎం కిసాన్ డబ్బులు రాని వాళ్ళు కూడా ఇందులో అకౌంట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ బ్యాంకు బ్రాంచ్ నందు అకౌంట్ లో డబ్బులు పడతాయని బ్రాంచ్ నిర్వాహకుడు జె.భాస్కర్ తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అకౌంట్లు లేని వారు కూడా నూతనంగా కొత్త అకౌంట్లు కూడా తీసుకోవాలని కోరారు.

Previous article
కొండాపూర్ మండల కేంద్రంలో ఏప్రిల్ 1 తేదీ వరకు కొనసాగనున్న ఆధార్ సేవా కేంద్రం సత్యమేవ జయతే- కొండాపూర్ కొండాపూర్ మండల కేంద్రంలో FINO PAYMENT BANK నందు ఆధార్ సేవ కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఆధార్ కార్డులో ఎన్నో తప్పులు ఉండడం వలన సంగారెడ్డి సదాశివపేట మండలాలు పట్టణాలు తిరిగి చెప్పులు అరిగేలా తిరిగిన తమ సమస్యలు పరిష్కారం కాలేవని కొండాపూర్ మండల కేంద్రంలో FINO PAYMENTS BANK నందు ఆధార్ సేవ కేంద్రం ఈనెల అనగా మార్చి నెల 17వ తేదీ నుంచి ఆధార్ సేవ కేంద్రం ప్రారంభించడంతో మండలంలో ఎన్నో సమస్యలు మన ఆదర్శవకేంద్రం ద్వారా పరిష్కరించబడ్డాయి ఇంకా పరిష్కరించబడుతూనే ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరికి తెలియని చేసి వారి ఆధార్ కార్డులు చేంజ్ చేసుకునే విధంగా వారికి సహకరించాలని అదేవిధంగా మన కేంద్రంలో చిన్న పిల్లలకు ఆధారు సేవలు ఫ్రీగా చేయబడును, ఆధార్ కేంద్రంలో మొబైల్ నెంబర్ అప్డేట్ ఫోటో అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్స్, అడ్రస్ వంటి అనేక సేవలతో మన ఆధార్ సేవా కేంద్రం ముందుకు వెళుతుంది కాబట్టి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈనెల 30వ తేదీ లోపల ఈ ఆధార్ సేవలు వినియోగించుకోవాలని సంగారెడ్డి రీజినల్ మేనేజర్ రవీందర్ తెలిపారు, అదేవిధంగా ప్రస్తుతం మనFINO PAYMENTS BANK నందు గోల్డ్ లోన్లు, వెహికల్ ఇన్సూరెన్సులు, బైక్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లు ఈనెల బుధవారం నుంచి కొండాపూర్ FINO PAYMENTS BANK నందు ఈ సేవలు ప్రారంభం అవుతాయని ప్రతి ఒక్కరు ఈ సేవలు వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని తెలియని వారికి ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయగలరని కొండాపూర్ మండల ప్రజలకు యువకులకు నాయకులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇట్లు కొండాపూర్ FINO PAYMENTS BANK డిస్ట్రిబ్యూటర్ జె భాస్కర్ తెలిపారు.
Next article
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments